Header Banner

వైసీపీ వర్గాల్లో టెన్షన్ టెన్షన్! లిక్కర్ స్కాంలో కీలక వలయం బయటపడేనా?

  Fri May 09, 2025 15:58        Politics

ఏపీ లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంటోంది. ఈ కేసులో ప్రత్యేక విచారణ బృందం (సిట్) దూకుడు ప్రదర్శిస్తోంది. స్కాంలో ప్రధాన నిందితుల ఇళ్లపై సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, మాజీ వ్యక్తిగత సహాయకుడు కృష్ణమోహన్ రెడ్డి, రోహిత్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఇళ్లతో పాటు వారి కార్యాలయాల్లో కూడా సిట్ ఏకకాలంలో సోదాలు చేసింది. హైదరాబాద్‌లో ఈ తనిఖీలు జోరుగా కొనసాగుతున్నాయి. గోవిందప్ప ఇంట్లో ఆయన లేకపోవడంతో, సిట్ అధికారులు ఆయన భార్యకు నోటీసులు ఇచ్చారు. గోవిందప్పను విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ సిట్ నోటీసులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడు, వీడు అంటూ అధికారిపై మండిపాటు!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #LiquorScam #YSRCP #SITRaids #PoliticalHeat #APPolitics #ScamInvestigation #BreakingNews